స‌మ‌ర్థ మంత్రి మేక‌పాటి : ధ‌ర్మాన

-

ఇవాళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గౌతం రెడ్డికి శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నివాళి అర్పించారు. స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో ప‌నిచేసి, అటు పార్టీలోనూ,ఇటు ప్ర‌భుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకున్నార‌ని అన్నారు. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఆ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంద‌న్నారు.అదేవిధంగా వైఎస్సార్సీపీ ఆరంభం నుంచి  ఉన్న‌త రీతిలో సేవలందించిన వ్య‌క్తి మేక‌పాటి గౌతం రెడ్డి అని అన్నారు.ఆయ‌న కుటుంబానికి త‌న సానుభూతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news