• వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • విజ‌య‌ప‌థం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Search
  • home
  • About
  • Privacy Policy
  • Contact
Manalokam
  • వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • విజ‌య‌ప‌థం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Home వార్తలు పీఎఫ్ ఖాతాదారులు ఈ తప్పు చేస్తే… డబ్బులు మాయం..!
  • వార్తలు
  • సమాచారం

పీఎఫ్ ఖాతాదారులు ఈ తప్పు చేస్తే… డబ్బులు మాయం..!

By
SS_writings
-
November 24, 2022 9:52 am

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళ నెల జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి మరో 12 శాతం కంపెనీ కలుపుతుంది.

ఈ డబ్బంతా కూడా రిటైర్మెంట్ తర్వాత మన అవసరాల కోసం ఉపయోగపడతాయి. అయితే మనం ఏదైనా పొరపాటు కనుక చేస్తే డబ్బులు కోల్పోయే ప్రమాదం వుంది. ఇక ఎలాంటి ప్రమాదం రావచ్చు అనేది చూద్దాం. ముంబయిలోని 47 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేస్తుంటే ఏకంగా రూ.1.23 లక్షలు కోల్పోయాడు.

రూ.1.23 లక్షలు పోవడానికి కారణం ఏమిటి..?

EPFO కస్టమర్ కేర్ నంబర్‌ను ఈ వ్యక్తి ఇంటర్‌నెట్ నుంచి తీసుకున్నాడు. కాల్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ ని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఏకంగా రూ.1.23 లక్షలు మాయమయ్యాయి.
కారణం ఏమిటంటే.. అతడు ఇంటర్నెట్‌ లో తీసుకున్న నంబర్ నిజమైనది కాదు. హ్యాకర్లు ఉంచింది. వాళ్ళు ఒక రిమోట్ యాక్సెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. కట్ చేస్తే 14 వేర్వేరు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులని కోల్పోవాల్సి వచ్చింది. పైగా ఫోన్‌కు వచ్చిన కోడ్‌ను చెప్పమంటే కూడా ఆ వ్యక్తి చెప్పేసాడు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కి మీరు ఇలా ఎక్కడ నుండీ నెంబర్స్ ని తీసుకోకండి. కేవలం ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ ఉమంగ్ ద్వారా చూడడమే మంచిది. అలానే పెర్సనల్ విషయాలని కూడా ఎవరికీ చెప్పద్దు.

  • TAGS
  • EPFO
  • Money
  • pf account
  • PF balance
Facebook
Twitter
WhatsApp
Telegram
    Previous articleవారికి మోడీ సర్కార్‌ రూ.10 వేలు… ఇలా అప్లై చేయండి..!
    Next articleసెలూన్ ముసుగులో వ్యభిచారం.. మసాజ్ సెంటర్ పేరుతో మహిళలను !
    SS_writings

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    TSPSC పేపర్ లీక్ కేసు.. హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె

    ఇరాక్ తల్వార్లను సీఎం కేసీఆర్ కు ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి

    నైరుతి దాగుడుమూతలు.. అండమాన్‌ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు

    నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటన

    నేడే ‘ఆదిపురుష్​’ ప్రీరిలీజ్​ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్​గా ప్రభాస్​ హోలోగ్రామ్

    2022-23లో కొత్తగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు : కేటీఆర్

    LATEST NEWS

    TSPSC పేపర్ లీక్ కేసు.. హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె

    ఇరాక్ తల్వార్లను సీఎం కేసీఆర్ కు ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి

    నైరుతి దాగుడుమూతలు.. అండమాన్‌ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు

    నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటన

    నేడే ‘ఆదిపురుష్​’ ప్రీరిలీజ్​ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్​గా ప్రభాస్​ హోలోగ్రామ్

    2022-23లో కొత్తగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు : కేటీఆర్

    మహిళలకు శుభవార్త..స్థిరంగా బంగారం,వెండి ధరలు..

    గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

    BREAKING : ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

    తెలంగాణ వ్యాప్తంగా నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

    CRIME

    తల్లి నిత్యం తిడుతోందని పదేళ్ల బాలిక ఆత్మహత్య

    ప్రమాదానికి గురైన ఏపీ ప్రయాణికులు ఎవ్వరూ మిస్ కాలేదు: మంత్రి అమర్నాధ్ ప్రకటన

    ట్రాక్టర్ యాక్సిడెంట్: మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు నష్టపరిహారం

    పెళ్లైన ఐదు రోజులకే కోడలి బట్టలు విప్పి.. బయటకు గెంటేసిన అత్తమామ

    షాకింగ్: టీఎంసీ ఎంపీ భార్యను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు..

    • home
    • About
    • Privacy Policy
    • Contact
    © Reserved to Manalokam.com

    Designed & Developed By
    SLASH MEDIA AND TECHNOLOGIES