చేపల కూర తిని భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

-

చేపల కూర మలేషియాలో ఒకరి ప్రాణాలు తీసింది. భర్త గ్వాన్ (84) తీసుకొచ్చిన పఫర్ ఫిష్ ను భార్య లిమ్ సీవ్ (83) కూర చేసింది. తిన్న వెంటనే వారికి మనకు పుట్టడంతో పాటు శ్వాస తీసుకోలేకపోవడంతో కొడుకు ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ భార్య చనిపోగా, భర్త కోమాలో ఉన్నారు. ఈ చేపల్లో టెట్రోడోటాక్సిన్, సాక్సి టాక్సిన్ అనే ప్రాణాంతకమైన విషపూరితాలు ఉంటాయని, ప్రత్యేక శిక్షణతోనే వండాలని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news