BREAKING : రకుల్‌ ప్రీత్‌, రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

-

డ్రగ్స్ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఈనెల 19వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులలో స్పష్టం చేసింది ఈడీ. కాగా బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి హస్తం ఉందని మూడు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించిన తరుణంలో ఇప్పుడు నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే దీనిపై టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news