జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దశాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
భారీ ఎన్కౌంటర్, నలుగురు ఉగ్రవాదులు హతం..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Telangana: ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ముళ్ళ కంచె వేసి..అడ్డుకున్న రైతులు
Telangana: ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ముళ్ళ కంచె వేసి..అడ్డుకున్నారు రైతులు. ఈ...
ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం.. మార్కెట్ నుంచి కొవిడ్ ‘వ్యాక్సిన్’ లు వెనక్కి
ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంచలన నిర్ణయం తీసుకుంది. తాము అభివృద్ధి చేసిన...
సిక్ లీవ్లో 300 మంది ఉద్యోగులు .. 80కి పైగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాల రద్దు
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు భారీ సంఖ్యలో అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో విధులు...