రాజకుటుంబానికి తీరని అవమానం… 130 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి !

-

బ్రిటన్ రాజుల కుటుంబంలో ఎన్నడూ జరగని ఒక ఘోరం తాజాగా జరగనున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బ్రిటన్ రాజు చార్లెస్ కుమారుడు ప్రిన్స్ హ్యారీ లండన్ కోర్ట్ లో హాజరు కానున్నాడు. ఈ వార్త అస్సలు వినడానికి మంచిగా లేదని ఎందరో అనుకుంటున్నారు. ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా కోర్ట్ లో హాజరు కావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇది తీరని అవమానంగా ప్రపంచమంతా భావిస్తోంది. దాదాపుగా 130 సంవత్సరాలకు ఇది మొదటి సారి కావడం గమనార్హం. అయితే ప్రిన్స్ హ్యారీ కౌర్ట్ లో హాజరు అవుతోంది దోషిగా మాత్రం కాదని క్లారిటీ గా తెలుస్తోంది. ఎందుకంటే ప్రిన్స్ తో పాటుగా మరికొందరు ఫోన్ హ్యాకింగ్ కు ఎవరో ఒక సంస్థ చేస్తున్నారన్న విషయం మీద కోర్ట్ లో కేసు వేయడం జరిగింది.

 

 

అందులో వీరు కోర్ట్ కు వెళ్లి కోర్ట్ కు సాక్ష్యం చెప్పడానికి హాజరు అవ్వనున్నారు. మరి ఈ కేసులో హరీ తరపున వారు గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలసిందే.

Read more RELATED
Recommended to you

Latest news