BREAKING : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

-

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

తెలంగాణ నూతన సచివాలయం…ప్రధాన గుమ్మటం వద్ద దట్టంగా పొగ అల్లుకుంది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఏకంగా, 11 ఫైర్ ఇంజిన్ల తో..అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కాగా ఈ నెల 17 వ తేదీన తెలంగాణ నూతన సచివాలయం ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news