నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే.. రెండు లక్షలని పొందొచ్చు..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. వీటిలో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్‌. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలుంటాయి. రిటైర్ అయ్యాక నెల నెలా రూ. 2 లక్షలు వచ్చేలా ప్రభుత్వం ఈ స్కీమ్ ని ప్రవేశ పెట్టింది.

ఇక మరి దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ప్రభుత్వ పెన్షన్ పథకం. సరైన మీరు మంచి స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచి రాబడి వస్తుంది. పైగా ఇప్పుడు కనుక సేవ్ చేస్తే వృద్ధాప్యంలోనూ హాయిగా ఉండచ్చు. పైగా ఈ స్కీమ్ లో ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏకంగా సంవత్సరానికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80C ప్రకారం అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ సేవింగ్ కూడా. ఇక మరి ఈ స్కీమ్ తో ఎంత వస్తుంది అనేది చూస్తే.. 40 సంవత్సరాల వరకు రూ.5000 చొప్పున నెల నెలా డిపాజిట్ చేస్తే 60 ఏళ్ల తర్వాత మీరు రిటైర్ అయ్యాక రూ.1.91 కోట్లు చేతికొస్తాయి. ఇదే మెచ్యూరిటీ అమౌంట్. మెచ్యూరిటీ అమౌంట్ పెట్టుబడిపై నెలకు రూ.2 లక్షల వరకు పెన్షన్ మీకు వస్తుంది. అలానే సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా మీరు రూ.63 వేలుని మీరు పొందే అవకాశం వుంది. ఇలా మీరు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మీ పెట్టుబడిలో రిటర్న్స్ ద్వారా రూ.1.43 లక్షలు వస్తాయి. జీవితాంతం నెల నెలా అదనంగా రూ.63,768 పెన్షన్‌గా పొందొచ్చు. మొత్తం ప్రతి నెలా రూ.2 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news