బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యేకి హైకోర్ట్ నోటీసులు

-

ఎమ్మెల్యే మద్దాలి గిరి, అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర్ విలాస్ సెంటర్ లోని డీ బీ ఫ్యాషన్ పై దౌర్జన్యం చేసిన వ్యవహారానికి సంబంధించి ఈ నోటీసులు జారీ చేసారు. తాళాలు పగలగొట్టి కోటిన్నర సామాగ్రి అపహారణకు పాల్పడ్డారు. ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు అరండల్ పేట పోలీసులు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదు ఎస్పీ. ఎమ్మెల్యే మద్దాలి గిరి ఒత్తిడి తోనే పోలీసులు మౌనం వహిస్తున్నారట.

సామాగ్రి అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతుగా నిలిచారు అనే ఆరోపణలు వస్తున్నాయి. తన షాపులో అపహారణ పై హైకోర్టు ను ఆశ్రయించాడు బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్. ఎమ్మెల్యే గిరితో సహా పోలీసులు, రెవిన్యూ సిబ్బంది రు నోటీసులు జారీ చేసింది కోర్ట్. తన పై షాపు వారు నా షాపు ఆక్రమించుకోవాలని వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. వారికి మద్దతు ఎమ్మెల్యే గిరి అండగా ఉండి ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news