ఇలా చేస్తే.. మీకు అదృష్టం వస్తుంది..!

-

సోమవారం ప్రత్యేకించి ప్రతి ఒక్కరు శివుడిని పూజిస్తూ ఉంటారు అయితే శివుడిని పూజించడం వలన పాపాల నుండి గట్టెక్కచ్చు. శివుడిని పూజించడం వలన ఏడు జన్మల పాపం కూడా పోతుందట శివుడికి ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం చేయడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వినాయకుడికి ఉమ్మెత్త పూలు చాలా ఇష్టం. ఉమ్మెత్త పువ్వులని శివుడికి వినాయకుడికి పెట్టి పూజిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. దుర్గాదేవిని కూడా ఉమ్మెత్త పువ్వులతో పూజించవచ్చు.

ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించడం వలన సర్ప దోషం కూడా ఉండదు ప్రదోషం అనేది అమావాస్యకి పౌర్ణమికి ఒక రోజు ముందు వస్తుంది. ఈ టైంలో దేవతలు శివుడిని స్తుతిస్తారు ఈ సమయంలో కనుక శివుడిని దర్శించుకుంటే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి లేదంటే ఆరు లోగా నందీశ్వరుడు ని పూజించండి పాలాభిషేకం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నీళ్లతో బిల్వపత్రాలతో కూడా శివుడిని అభిషేకం చేయడం వలన ఈతి బాధలు పోతాయి ఇలా మీరు శివుడిని ఆరాధించినట్లయితే ఏడు జన్మల పాపం పోతుంది ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. అలానే మీ వెంట ఆనందం ఉంటుంది చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే అలా ఇబ్బందుల నుండి బయట పడాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి. ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే ఇక మీకు తిరుగు కూడా ఉండదు. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ఏ సమస్య నుండి అయినా బయటకి వచ్చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news