IND vs PAK: టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే

-

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి – 20 ప్రపంచ కప్ లో నేడు ఇండియా – పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కేప్ టౌన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలిత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన ఈ మ్యాచ్ కి దూరమైన విషయం తెలిసిందే.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): జవేరియా ఖాన్, మునీబా అలీ(w), బిస్మాహ్ మరూఫ్(c), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news