ఇండియాలో కాస్త పెరిగిన కరోనా.. కొత్తగా 7479 కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓరోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ కాస్త పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా… 7974 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో 79 48 మంది… కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా… అదే సమయంలో 343 మంది కరోనా కారణంగా మరణించారు.

ఇక ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కరోనా మహమ్మారి కేసుల సంఖ్య..87,245 గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగు లక్షల 76 వేల 478 గా నమోదు అయింది. అలాగే ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 3, 41 ,54 , 879 గా నమో దు అయింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారు సంఖ్య 135 కోట్లకుపైగా చేరిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news