ఇండియాలో కొత్తగా 6531 కరోనా, 578 ఓమిక్రాన్ కేసులు

-

ఇండియాలో కొత్తగా కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 6,531 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,93,333 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 75, 841 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజి టివిటి రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశం లో తాజాగా 7,141 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,79,997 కి చేరింది. గడిచిన 24 గంట ల్లో దేశ వ్యాప్తంగా 13,534 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,41,175 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,41,70,25,654 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అటు ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news