దేశ ప్రజలకు గుడ్ న్యూస్..ఇండియాలో కొత్తగా 67084 కరోనా కేసులే నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఒక్క సారిగా తగ్గిపోయింది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గిపోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 67084 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,90,789 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 1241 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,06,520 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,11,80,751 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,71,28,19,947 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 46,44,382 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news