ఇండియాలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు… 264 రోజుల తర్వాత ఇదే మొదటి సారి.!

-

మనదేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ ఓ పెరుగుతూ మరొకరు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్న కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా… ఇవాళ ఆ సంఖ్య కాస్త పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 11,466 కరుణ మహమ్మారి కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,39, 683 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య ఇంత తక్కువ నమోదు కావడం 264 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.25 % శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 460 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4, 61, 849 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11, 961 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,37,87, 047 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 109. 63 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక 24 గంటల్లో దేశంలో 52,69,139 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news