ఇండియాలో కాస్త పెరిగిన కరోనా..ఇవాళ 12,729 కేసులు

-

ఇండియాలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతు ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ నిన్నటి కంటే కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,729 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,33, 754 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,48,922 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 221 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,59, 873 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,165 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,29,010 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,07,70,46,116 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 565276 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news