ఇండియా కొత్తగా 15,981 కరోనా కేసులు : 97 కోట్లు దాటిన వాక్సినేషన్

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడతాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు వాళ్ళ భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 15,981 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,53,573 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,01,632 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 166 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,51,980 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,861 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,33,99,961 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 97,23,77,045 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 8,36,118 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news