ఇండియా కరోనా అప్డేట్ : కొత్తగా 18,870 కేసులు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,870 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,16,451 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,82,520 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 378 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,47,751 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,178 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,29,86,180 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 87,66,63,490 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 54,13,332 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news