IND VS AUS: ఇండియా జట్టులో కీలక మార్పులు …!

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరుగుతున్న టీ 20 సిరీస్ లో ఇప్పటి వరకు 2 – 1 తో ముందంజలో ఉంది సూర్య కుమార్ యాదవ్ సేన. ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా సిరీస్ మనదే అవుతుంది. అందుకే ఆఖరి మ్యాచ్ వరకు తెచ్చుకోకుండా ఈ రోజే గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాబట్టి నేటి మ్యాచ్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసింది ఇండియా, వాటిలో ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, జితేష్ శర్మ, దీపక్ ఛాయా మరియు ముఖేష్ కుమార్ లకు అవకాశాన్ని కల్పించింది, వీరికి బదులుగా ఇషాన్ కిషన్, ప్రసిద్ధ కృష్ణ, తిలక్ వర్మ మరియు అర్ష్ దీప్ సింగ్ లను తొలగించింది. ఆస్ట్రేలియా సైతం స్టాయినిస్, మాక్స్ వెల్, ఇంగ్లీష్ మరియు రిచర్డ్ సన్ లను స్వదేశానికి పంపించి వారి స్థానంలో ఫిలిప్, బెన్ మేక్ డెర్మాట్, బెన్ మరియు క్రిస్ గ్రీన్ లకు అవకాశాన్ని ఇచ్చింది అసూత్రాలైనా యాజమాన్యం.

మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే మరో రెండు మూడు గాంబీటలు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news