T20 WorldCup : నేడు ఇండియా- నమీబియా మ్యాచ్..

-

టి20 ప్రపంచ కప్ 2021 లో భాగంగా ఇవాళ… మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ… ఇండియా,  నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్.. దుబాయిలోని ఇంటర్నేషనల్ స్టేడియం లో… సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో.. రెండు జట్లు భారీగా కసరత్తు చేస్తున్నాయి. అయితే… రెండు గంటలకు ఈ మ్యాచ్ అంత ప్రాధాన్యమైంది కాదు. ఎందుకంటే సెమీస్ బరి నుంచి టీమిండియా… అలాగే నమీబియా జట్లు ఛాన్స్ మిస్ చేసుకున్నాయి.

కాగా నిన్న ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో.. న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సెమీస్ లో ఛాన్స్ కొట్టేసింది న్యూజిలాండ్. గ్రూప్ బి టీo లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరాయి. దీంతో ఇవాళ జరిగే ఇండియా,  నమీబియా జట్ల మధ్య మ్యాచ్  క్ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news