IND VS SA: చివరి టీ20 నేడే… సఫారీలతో పోరుకు సిద్దమైన భారత్

-

India vs South Africa : ఇవాళ ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య చిట్ట చివరి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఇప్పటికే ఈ సీరిస్‌ ను 2-0 తేడాతో గెలిచిన టీమిండియా.. క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఆతృతగా ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు సఫారీలతో మూడో టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఇండోర్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

South Africa XI : క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (C), రీజా హెండ్రిక్స్/హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే/తబ్రైజ్ న్ఘిడి

India XI : రోహిత్ శర్మ (సి), రిషబ్ పంత్ (వికె), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్/ఉమేష్ యాదవ్

 

Read more RELATED
Recommended to you

Latest news