ఐపీఎల్ 2023: డ్వెన్ బ్రావో కోరికను గుజరాత్ టైటాన్స్ తీరుస్తుందా … !

-

ఐపీఎల్ 2023 లో ప్లే ఆఫ్ కు చెన్నై, గుజరాత్, లక్నో మరియు ముంబై జట్లు అర్హత సాధించాయి. చెన్నై మొదటి మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరుకోగా, లక్నో ఇప్పటికే ముంబై చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. దీనితో ఇప్పుడు మూడు జట్ల మధ్యనే ఐపీఎల్ టైటిల్ దాక్కుని ఉంది. కాగా మొన్న ముంబై లక్నో పై గెలవగానే చెన్నై బౌలింగ్ కోచ్ బ్రావో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ కు ముంబై రాకుంటే బాగుంటుంది, వారంటే నాకు భయం అని.. ఈ వ్యాఖ్యలు చాలా అయ్యాయి. ఇంకాసేపట్లో గుజరాత్ తో ముంబై తలపడనుండగా బ్రావో కోరికను హార్దిక్ పాండ్యా నిజం చేస్తాడా అన్న కామెంట్ లు వినబడుతున్నాయి.

ఈ మ్యాచ్ లో ఎక్కువగా గెలుపు అవకాశాలు మాత్రం ముంబైకి ఉన్నాయని తెలుస్తోంది. మరి గుజరాత్ లో గిల్ మరోసారి చెలరేగితే బ్రావో కోరిక నెరవేరడం కష్టమే అవుతుంది. మరి ఏమి జరగనుంది అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news