ఐపీఎల్ 2023: “కోహ్లీ – ధోని”ల మధ్య భీకరపోరు… చెన్నై బ్యాటింగ్ !

-

ఈ రోజు మరికాసేపట్లో బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్యన చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ధోని మరియు కోహ్లీ ల కోసం ఎక్కువసంఖ్యలో అభిమానులు చూడ్డానికి ఆసక్తిగా ఉన్నారు. మొదట టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో బెంగుళూరు 200 + టార్గెట్ సెట్ చేసినా నిలబెట్టుకోవడంలో విఫలం అయింది. అందుకే ఈసారి మొదట బౌలింగ్ తీసుకుని ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపింది.

మరి చెన్నై జట్టు ఎంత టార్గెట్ ను బెంగుళూరు కు ఇవ్వనుందో చూడాలి. కహా ఇరు జట్లు పాయింట్ల పట్టికలో 6 మరియు 7వ స్థానాల్లో ఉన్నారు. ఎవరు గెలిచినా పాయింట్ల పట్టికలో ఇంకా మెరుగైన స్థానంలోకి వెళుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news