BREAKING : మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో రూ. 10.50 కోట్లు స్వాధీనం

-

మంత్రి మల్లారెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. మల్లారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు ఏ విధంగా 10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో సోదాలు ఇవాళ్టి తో ముగిశాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో దాదాపు 400 మంది ఐటీ అధికారులతో సోదాలు చేశారు.

నేపథ్యంలోనే వారి ఇళ్లల్లో రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారుఐటీ అధికారులు. సోదాలు ముగిసిన తర్వాత సోమవారం ఐటీ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

మంత్రి మల్లారెడ్డి బంధువులు అయిన.. రఘునందన్‌ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిషూల్‌ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్‌రెడ్డి ఇంట్లో రూ.2.50 కోట్లు, ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో కోటి, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌ ఇంట్లో రూ.3 కోట్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news