కొంటె చూపులతో కుర్రాళ్లకు గాలం వేస్తున్న జాన్వీ కపూర్..!

-

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా సీనియర్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ అంతకుమించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మొదటి స్థానంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన జాన్వి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో త్వరలోనే నటించడానికి సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది జాన్వీ కపూర్.

ఎప్పుడు హాట్ ఫోటో షూట్లతో నెట్టింట సెగలు పుట్టించే జాన్వీ కపూర్ ఇప్పుడు కొంటెగా వన్ పీస్ డ్రెస్ ధరించి మరింత రెచ్చిపోయింది . ఈమె అందాలకు కుర్ర కారు సైతం మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకుంటోంది. సినిమాలలో ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకుందో.. సోషల్ మీడియాలో అంతకుమించి అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె ఫోటో పోస్ట్ చేయడం ఆలస్యం వెంటనే లైకుల వర్షం కురిపిస్తున్నారు ఆమె అభిమానులు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్న జాన్వీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు.

ముఖ్యంగా అందం విషయంలో తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది . రోజురోజుకు మరింత అందంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. తాజాగా చాక్లెట్ కలర్ డ్రెస్ లో చంపేస్తోంది జాన్వి.. ఈ ఫోటోపై కుర్రాలు కవితలు రాసేస్తున్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news