బ్లాక్ టైట్ ఫిట్ లో అందాలు ప్రదర్శిస్తున్న జాన్వీ..!

-

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ తో ఒక రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఫ్యాషన్ కా బాప్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా యువతలో ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన ఈమె.. ఎక్కువగా యువతను ఆకట్టుకోవడానికి రకరకాల దుస్తులతో అలరిస్తూ ఉంటుంది. డిజిటల్ మనీ పొందడమే లక్ష్యంగా అందాల ఆరబోత చేస్తూ ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది. ఎప్పటికప్పుడు రకరకాల దుస్తులతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక పార్టీలో మైండ్ బ్లాక్ చేసేసింది.

తాజాగా జాన్వి కపూర్ బ్లాక్ డ్రెస్ టైట్ అవుట్ ఫిట్ లో హోయలు పోయింది. ముఖ్యంగా శరీరం చుట్టుకొలతలు .. నడుము వొంపు లతో పాటు ఉబికి వచ్చే ఎద యవ్వనాలను చూపిస్తూ రాత్రి పార్టీలో రచ్చ చేసింది. బాలీవుడ్ లో హీరో వరుణ్ దావత్, నటాషా దలాల్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ మంగళవారం రాత్రి చాలా ఘనంగా జరిగింది. దీనికి బాలీవుడ్ తారాలంతా తరలివచ్చారు. అందులో జాన్వీ కపూర్ హైలెట్గా నిలిచింది. బిగువైన దుస్తులలో వయ్యారాలు వడ్డిస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

ముఖ్యంగా ఈ ఫోటోలు కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇవి బాగా వైరల్ అవ్వడమే కాకుండా ఇంటర్నెట్ ని కూడా ఊపేస్తున్నాయి. మొత్తానికైతే జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ చూపు తిప్పుకోవడం లేదు అంటే అతిశయోక్తి కాదు . ఏదేమైనా అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అంటే ఆమాత్రం ఉంటుంది కదా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news