తల్లికి వందనం పథకం మార్గదర్శకాలపై విద్యాశాఖ కీలక ప్రకటన

-

‘తల్లికి వందనం’ పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఈ మేరకు తెలిపింది.ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత రిలీజ్ చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని విద్యాశాఖ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news