IPL 2022 : ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు.. వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా.. ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 19వ మ్యాచ్….ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. అయితే..ఈ మ్యాచ్‌ లో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే… రెండో మ్యాచ్‌ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, 20వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

కోల్‌ కతా : అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), సామ్ బిల్లింగ్స్ (w), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (w /c), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్ట్జే

Read more RELATED
Recommended to you

Latest news