చిత్తశుద్ధి ఉంటే రూ.500 బోనస్ ఇవ్వాలి: కేటీఆర్

-

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు రైతు బంధువుని ఆపినట్లు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకి ఇస్తానన్న బోగస్ హామీని ఆపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగవాడైతే రైతు పండించిన ప్రత్యేక వింటాలుకి క్వింటాలుకి 500 బానిస ఇచ్చి తీరాలని సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన రైతు దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.

KTR

కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే 500 బోనస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చిందని సాకులు చెప్తున్నారని అన్నారు. కోడ్ రాకముందు జీవో తీయమని చెప్పమని కానీ ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే ఎన్నికల కమిషన్ కి లేఖ రాసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపరని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news