లోక్ సభ ఎన్నికల తర్వతా BJPలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే- KTR

-

లోక్ సభ ఎన్నికల తర్వతా బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అని…అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడభాయ్ మోడీ అంటున్నడు రేవంత్ రెడ్డి అంటూ సెటైర్లు పేల్చారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదు…. 2500 కోట్లను డీల్లీకి రేవంత్ రెడ్డి పంపిండు అంటూ విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి స్పీకర్ అనర్హత ప్రకటించకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తామన్నారు. దానం నాగేందర్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్ లో ఉపఎన్నిక రాబోతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news