ఆకాశాన్ని అంటుతున్న బుద్వేల్ భూముల రేట్లు … ఒక్కో ఎకరం కోట్లల్లో !

-

తెలంగాణ రాష్ట్రము లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అనీ ఎంతగానో అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఐటీ కంపెనీ లు విస్తారంగా రావడం వలన అక్కడ చుట్టుపక్కల భూములు ఎంత ధర పలుకుతున్నాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ బుద్వేల్ లో భూములను వేలం వేస్తున్నారు. ఈ వేలం ప్రక్రియలో పలుకుతున్న ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అత్యధికంగా ప్లాట్ నంబర్ 4 లో ఒక ఎకరా రూ. 39 .25 కోట్లు పలికింది. ఇక ఆ తర్వాత స్థానాలలో వరుసగా ప్లాట్ నెంబర్ 1 లో ఒక ఎకరా రూ. 34 .50 కోట్లు, ప్లాట్ నెంబర్ 10 లో ఒక ఎకరా రూ. 35 .50 కోట్లు ప్లాట్ నెంబర్ 9 లో ఒక ఎకరా రూ. 33 .75 కోట్లు, ప్లాట్ నెంబర్ 8 లో ఒక ఎకరా రూ. 33 .50 కోట్లు , అదే విధంగా ప్లాట్ నెంబర్ 2 మరియు ప్లాట్ నెంబర్ 5 లో ఒక ఎకరా ఖరీదు 33 .25 కోట్లు పలికాయి.

ఈ ధరలను వింటుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో.. ఇకవాటిని సొంతం చేసుకున్న వారు పరిస్థితి ఏమిటో ?

Read more RELATED
Recommended to you

Latest news