ఏపీలో టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ సరికొత్తగా వేస్తోన్న ఎత్తులు.. అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో లోకేష్ ఆత్మీయ విందు భేటీలు ఏర్పాటు చేయడం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం..

విందుతో పాటు కుటుంబ సభ్యులను పలకరిస్తూ మంచి చెడ్డా మాట్లాడడం… వెనక ఆయన రాజకీయ అజెండా ఏంటి ? లోకేష్ అడుగులు ఎటు పడనున్నాయి ? దీని వెనక దాగి ఉన్న ఆ వ్యూహం ఏంటన్నదానిపై ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ ఉంది. క్లిక్ చేసి వినండి..
