TDP గూటికి మహాసేన రాజేష్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రసవస్తరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూ ఉంటే… వైసిపి పార్టీ తమ సంక్షేమ పథకాలను నమ్ము కుంది. ఇక ఎన్నికలు తరముకుస్తున్న నేపథ్యంలో జంపింగ్లు మొదలయ్యాయి. ఈ తరుణంలోని టిడిపి పార్టీలో చేరేందుకు కీలక వ్యక్తి రెడీ అయ్యాడు.

మహాసేన రాజేష్ ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. ఇప్పుడు ఆయన గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. రాజేష్ టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు తమ్ముళ్లతో పాటు కొందరు నెటిజన్లులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజేష్ గురువారం టిడిపి అధినేత చంద్రబాబు, ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడుని కలిసారని చెబుతున్నారు. మీరు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news