రేపే దాయాధి దేశాల మధ్య మ్యాచ్.. ఇండియా తుది జట్టు అంచనా ఇదే !

-

ఇండియా,, పాకిస్థాన్ మ్యాచ్ కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (జూన్ 9) దాయాధి దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్,రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే , కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ , అర్ష్దీప్ సింగ్

 

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, సైమ్ షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, ఫఖర్ జమాన్, మహ్మద్ అమీర్,షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్షా

Read more RELATED
Recommended to you

Latest news