శ్రీకృష్ణ జన్మభూమి పై మధుర కోర్టు కీలక తీర్పు

-

శ్రీకృష్ణ జన్మభూమి పై మధుర కోర్టు కీలకతీర్పును వెలువరించింది. వివాదాస్పదమైన షాహి ఏదిగా మసీదు సర్వే జనవరి 2 నుంచి చేపట్టాలని మధుర కోర్టు ఆదేశించింది. జనవరి 20 లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. శ్రీకృష్ణ జన్మభూమి పై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. మసీదును కృష్ణుడి జన్మస్థలమైన కృష్ణ జన్మభూమి పై నిర్మించారని.. దానిని తొలగించాలని కోరుతూ పిటీషన్ దాఖలు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news