వైసీపీ ఐదో జాబితా ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

-

వైసీపీ ఐదోవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 7నియోజకవర్గాల ఇన్ఛార్జ్ (4ఎంపీ, 3 ఎమ్మెల్యే) స్థానాల పేర్లు వెల్లడించారు.

కాకినాడ ఎంపీ- చలమశెట్టి సునీల్,మచిలీపట్నం ఎంపీ- సింహాద్రి రమేశ్ బాబు, నరసరావుపేట ఎంపీ-అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ తిరుపతి ఎంపీ-గురుమూర్తి,సత్య వేడు(ఎమ్మెల్యే)-నూకతోటి రాజేష్, అరకు వ్యాలీ (ఎమ్మెల్యే)-రేగం మత్స్యలింగం, అవనిగడ్డ (ఎమ్మెల్యే)- సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news