వాళ్లు మాకు రూ.100 కోట్ల ఆఫర్ చేశారు – రోహిత్ రెడ్డి

-

తమకు వాళ్లు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. ప్రలోభ ఘటనపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1-రామచంద్ర భారతి, A2-నందకుమార్, A3-సింహయాజి స్వామి ఉన్నారు.

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారు అని పోలీసులు వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామన్నట్లు ఆయన వాంగ్మూలంగా ఎఫ్ఐఆర్ లో ఉంది. చేరికకు ముందు రూ. 50 కోట్లు, తర్వాత మిగతావి ఇచ్చి సివిల్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news