నా ఆలోచనలు అన్నీ బాలు కుటుంబంతోనే: మోడీ

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దురదృష్టకర మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం చాలా కోల్పోయింది అంటూ మోడీ ట్వీట్ చేసారు. భారతదేశం అంతటా ఆయన పేరు… అయన… శ్రావ్యమైన స్వరం మరియు సంగీనా ఆలోచనలు అన్నీ బాలు కుటుంబంతోనే: మోడీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది అన్నారు.

దుఖంలో వారి కుటుంబంతో నా ఆలోచనలు ఉన్నాయని ప్రధాని అన్నారు. ఓం శాంతి… మ్యూజిక్ లెజెండ్ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం మరణం… భారతీయ సంగీతం దాని అత్యంత శ్రావ్యమైన స్వరాన్ని కోల్పోయిందని ట్వీట్ చేసారు. ఆయనకు పద్మ భూషణ్ మరియు అనేక జాతీయ అవార్డులు లభించాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, ఆరాధకులకు సంతాపం అని ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version