”కింద జాకీలు పైన క్రేనులు”..! బాబుకి విజయసాయి రెడ్డి తుటాలు..!

-

vijyasayi reddy sensational tweets on chandrababu
vijyasayi reddy sensational tweets on chandrababu

తన మాటలే తుటాలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించడమే ఆయన వైఖరి ఆయనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తరచూ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.. ఇక ఆయన తాజాగా చేశినా ట్వీట్లలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏకీ పారేశారు. చంద్రబాబు పై భారీ ఎత్తున ఫయర్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. ‘కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి? ఏమిటీ పరాభవం?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news