WPL ఫైనల్‌లో ఢిల్లీపై ముంబై ఘన విజయం..

-

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు సంచలనం సృష్టించింది. డబ్ల్యూ పి ఎల్ తొలి టైటిల్ ను ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

తొలుత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఇక 132 పరుగుల చేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్… అవలీలగా మ్యాచ్ గెలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై గ్రాండ్ విక్టరీ అందుకుంది. ముంబై జట్టులో బ్రాంట్, కెప్టెన్ హార్మన్ ప్రీత్ రాణించడంతో ముంబై విక్టరీ అందుకుంది. ఈ తరుణంలోనే ముంబై జట్టు..wpl తొలి ఛాంపియన్ జట్టుగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news