BREAKING : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం..

-

BREAKING : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 వరకు లైనులో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధికారులు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆదనపు సిబ్బందిని మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news