ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో తుది శ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబం శోఖ సంద్రంలో మునిగింది. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఎస్ఎస్ రాజమౌళి కి పిన్ని కూడా.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం
By Karthik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
BREAKING: శ్రీశైలంలో పిస్టల్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం...
41 రోజుల పాటు యాగం చేయనున్న వైసీపీ నేతలు !
41 రోజుల పాటు యాగం చేశారు వైసీపీ నేతలు. ఏపీలో సీఎం...
అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్..వైసీపీ నేతల ఇండ్లపై టీడీపీ దాడులు ?
అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో...