ఈ పండ్లను తిన్నాక నీళ్లు తాగితే అంతే సంగతులు..!

-

నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. హైడ్రేట్ గా ఉండొచ్చు. అలానే ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే నీళ్లు తాగేటప్పుడు కూడా చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నీళ్లు తాగకూడదు. అయితే మరి ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే చూసేయండి.

తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇలాంటి వేడి టెంపరేచర్ ఉన్నప్పుడు కచ్చితంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మంచిది. అయితే చాలా మంది పండ్లు తిన్నాక నీళ్లు తాగుతూ ఉంటారు. నిజానికి ఇది జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా ఎసిడిటీ మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఎప్పుడూ కూడా మీరు పుల్లగా ఉండే పండ్లను కానీ నీళ్లు ఎక్కువగా వుండే పందాలను కానీ తీసుకున్నాక నీళ్లు తాగద్దు. ముఖ్యంగా ఈ పండ్లు తీసుకున్నాక అస్సలు నీళ్లు తాగద్దు.

అరటి పండ్లు:

అరటి పండ్లు తీసుకున్నాక అసలు నీళ్లు తాగుతూ దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పైగా అరటి పండ్లలో చల్లటి నీళ్లు ఉంటాయి దీనితో సమస్యలు కలుగుతాయి కాబట్టి అరటి పండు తిన్న 15 నుండి 20 నిమిషాల వరకు నీళ్లు తాగుద్దు .

పుచ్చకాయ:

పుచ్చకాయలో కూడా నీళ్లు ఎక్కువగా ఉంటాయి పుచ్చకాయ తిన్నాక నీళ్లు తాగితే కడుపులో యాసిడ్ ఫార్మ్ అవుతుంది. దీంతో కడుపు నొప్పి డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

కమల పండ్లు:

కమలా పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అయితే పీహెచ్ లెవెల్స్ కడుపులో పెరిగిపోతాయి. దీనితో ఎసిడిటీ సమస్య ,కడుపు నొప్పి సమస్య వస్తుంది కాబట్టి ఈ పండ్లు తిన్నాక నీళ్లు తాగద్దు.

Read more RELATED
Recommended to you

Latest news