కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ముందస్తు ఎన్నికలు..!

-

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గురువారం అనూహ్య ప్రకటన చేసింది. సెప్టెంబర్ లో పార్లమెంట్ అమృత్ సల్ స్పెషల్ సెషన్ ప్రకటించింది సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ చూసి గురువారం తెలిపారు.

ఈ సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్న అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా అనే కోణం కూడా వినిపిస్తుంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయము తెలిసిందే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మోడీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది ఈ క్రమంలో మణుపూర్ ఘటనపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో ప్రధాని మోడీ అక్కడ శాంతి నెలకు బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అంటూ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల నేతలకు సమాధానం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news