NDAకు 400 సీట్లు దాటుతాయి – చంద్రబాబు సంచలన ప్రకటన

-

వారణాసిలో మోదీ నామినేషన్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు. NDAకు 400 సీట్లు దాటుతాయని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. ఇది చారిత్రాత్మకమైన రోజు, చారిత్రాత్మక ప్రదేశం అన్నారు.


మోదీ నామినేషన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. మోదీ దేశంలో స్థిరత్వం, సుస్థిరతను తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు మరియు ఇప్పుడు అతను విక్షిత్ భారత్ 2047 కోసం ప్లాన్ చేస్తున్నాడు. NDA 400 సీట్లు దాటుతుందని మేము చాలా నమ్మకంగా ఉన్నామన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news