మదురై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం…చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌. 20 మందికి !

-

దేశంలో ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన బీఎఫ్‌ 7 వేరియంట్‌ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భయాందోళనల మధ్య తమిళనాడు మదురై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. చైనా నుంచి తమిళనాడు మదురై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

అంతేకాదు మరో 20 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో వారిని క్వారంటైన్‌ కు తరలించారు. ఇద్దరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో, మధురై ఎయిరో పోర్టులో ప్రయాణికులు టెన్షన్‌ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news