కుమార్తెల పిల్లలకూ తండ్రి ఆస్తిలో హక్కు..కోర్టు సంచలన తీర్పు

-

కుమార్తెల పిల్లలకూ తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందంటూ సంచలన తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. కుమార్తెలు మరణించినప్పటికీ తండ్రి ఆస్తులు వారి పిల్లలకు హక్కు ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Daughter’s children also have right in father’s property

తోబుట్టువులు చనిపోయినందున వారి పిల్లలకు వాటా ఎందుకు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ‘తండ్రి ఆస్తిలో హక్కు కుమార్తె, కొడుకుకు పుట్టుకతోనే వస్తుంది. కుమారుడు చనిపోయాక వారి వారసులకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది. ఇదే న్యాయసూత్రం కుమార్తెల పిల్లలకు వర్తిస్తుంది’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news