BREAKING: రాహుల్ గాంధీకి ఫుడ్ పాయిజన్ !

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. అతి త్వరలోనే రెండవ విడత కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు అగ్రనేతలు.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాహుల్‌ గాంధీకి స్వల్ప అస్వస్థత చోటుచేసుకుంది. దాంతో రాంచి ర్యాలీ, మధ్య ప్రదేశ్‌ పాత్నా సభకు దూరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి పుడ్‌ పాయిజన్‌ అయినట్లు సమాచారం. రాహుల్‌కు బదులుగా సాత్నా సభకు ఖర్గే బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news