టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో ఢీ కొట్టాడు

-

టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో ఢీ కొట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు.

He was hit by a car for asking for money at the toll gate

వారితో వాగ్వాదానికి దిగిన కారు డ్రైవర్.. దుర్భాషలాడుతూ ముందు నిల్చున్న మహిళని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news