జై శ్రీరామ్: అయోధ్యలో రాముడి కాళ్ళు మొక్కిన హనుమంతుడు, ఇదే సాక్ష్యం

-

అయోధ్య రామాలయ నిర్మాణం… చాలా మందికి ఇది ఒక కల. ఆ కల నేడు సాకారం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య ఆలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల 40 నిమిషాలకు ఇది జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అయోధ్యలో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే.. అయోధ్యలో ఒక వానరం సీతారాముల కాళ్ళు మొక్కింది.

Ramaalayam
Ramaalayam

అయోధ్యలో ఈ భూమి పూజ జరుగుతున్న ప్రాంతంలో చాలా స్టాల్స్ ని నిర్వాహకులు ఏర్పాటు చేసారు. ఒక స్టాల్ వద్ద సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అదే ప్రదేశంలో ఒక వానరం సీతారాముల కాళ్ళు మొక్కింది. ఇది కెమెరా కంటికి చిక్కగా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. వానరం అంటే హనుమంతుడు కాబట్టి కచ్చితంగా హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయి అని అంటున్నారు. భూమి పూజ కాసేపట్లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news